ఏలూరు టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఓ రౌడీ షీటర్ బర్త్డే వేడుకను పోలీస్ స్టేషన్లో జరిపారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. �
హైదరాబాద్ : దేశంలో నిరంకుశ పాలన చేపడుతున్న ప్రధాని మోదీని గద్దె దించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. కేసీఆర్ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పా�
పలమనేరు మండలం పరిధిలోని గుండుగల్లు గ్రామంలో నూతన సచివాలయం కాంప్లెక్స్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సచివాలయం కాంప్లెక్స్ను రూ.40 లక్షల నిధులతో నిర్మించారు. అదేవిధంగా రూ.21.98 లక�
ఘట్కేసర్,జూన్27 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్టేరు �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లోని ట్రుబ్జీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేష�
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ సోమవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీ జలీల్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఆమె ముంద
బైక్ సైలెన్సర్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్న బైక్ సైలెన్సర్ కలిగిఉన్న వాహనాలను పోలీసులు పట్టుకుని ధ్వంసం చేశారు. ఒకేరోజు దాదాపు 630 బైక్ సైలెన్సర�
చెరువులో చేపలు పట్టుకుందామని వెళ్లాడా వ్యక్తి. ఇటీవల ఆ చెరువు పక్కన కట్టిన ర్యాంప్పై కూర్చొని చేపలు పట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో సడెన్గా మీదకు దూకిన ఒక మొసలి.. అతని కాలు పట్టేసింది. అతన్ని నీళ్లలోకి
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ
న్యూఢిల్లీ : మనీలాండింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నందున.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవుడి మన్యాలను లీజ్కు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.