భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. లంజీ హెడ్క్వార్టర్స్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్స్టేషన్ పరిధిలో�
ముంబై : మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇద్దరు ఎ
హైదరాబాద్ : దేశంలో ప్రశ్నించే గొంతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అణిచివేస్తున్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను నిలువరించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషి�
Smriti Irani | కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానన�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొని అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. అయితే, ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీ�
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారన�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని క�