సిద్దిపేట : యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. సిద్దిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్ల�
హైదరాబాద్ : నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్ప�
హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ యువతిపై పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ లాంజ్లో జరగ్గా.. బడా వ్యక్తుల పిల్లలు ఉన్నట్టు�
ముంబై : మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్లో క్యాంప్ నిర్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఎన్కౌంటర్ జరగ్గా.. ప్రస్తుతం మిగత�
సిద్ధిపేట : నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గ
India Covid-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దే�
నల్లగొండ : ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద
హైదరాబాద్ : యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిక్రిందాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉప రాష్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్లో 12.9 సెం�
నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెర పడింది. సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యా�
బంజారాహిల్స్,జూన్ 20 : అర్హులైన వారందరికీ దళితబంధు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండో విడత దళిత బంధు పథకం కింద వెంకటేశ్వరకాలనీ డివిజన్కు చెందిన దరఖాస్తులన
సిద్దిపేట అర్బన్, జూన్ 20 : ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి