హుస్నాబాద్, జూన్ 21 : కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ఉచ్చులో పడి భూ నిర్వాసితులు నష్టపోవద్దని హుస్నాబాద్ �
ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఈ క�
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి సమస్య తెలుసుకుని చలించిపోయారు. వారి కుంటుంబానికి కొండంత అండగా నిలిచారు. వెంట�
దొంగలు తాపీగా దొంగతనం చేశారని మనం వింటుంటాం. తాజాగా తిరుపతి పట్టణంలో జరిగిన భారీ దొంగతనం ఈ కోవకే చెందుతుంది. ఓ వ్యాపారి ఇంటిని దోచుకున్న దొంగలు.. ఆ ఇంట్లోని సీసీ కెమెరాలు కూడా విప్పుకుని పోయారంటే.. వాళ్లు ఎ
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రతి నిత్యం యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని లింబిని దీక్ష భూమిలో నిర్వహి�
జనగామ : పట్టుదలతో చదవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పటి వరకు విశ్రమించొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్�
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం జలాధివాసం నిర్వహించారు. జూన్ 23న ఆలయ మహా సంప్రో�
ఎవరితోనూ సంబంధం లేకుండా.. మన చుట్టూ ఎప్పుడూ జరుగుతుండే గొడవలకు దూరంగా.. అసలు మన భూమినే వదిలేసి.. చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సహాయం లేకుండా అంతరిక్షంలోని చీకట్లోకి వెళ్లిపోవాలంటే.. ఎంత మంది ముదుకొస్తారు? అసలు ఆ �
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా, కొందరు ఫుల్ టైంగా ఉన్నారు. కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక న�
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మరోసారి సీబీఐ నోటీసులు అందాయి. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని ఈ నోటీసు�