శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎ�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్కు చె�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్
పాట్నా : బిహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్�
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ.. నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిప
ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే ఎవరైనా రకరకాలుగా ఆలోచిస్తారు. అతి కష్టం మీదనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటారు. దానికి కారణాలను సవివరంగా రాసి రాజీనామా లేఖను బాస్ ముందు పెడతారు. అయితే ఒక వ్యక్తి మాత్రం సూటిగా తన
సౌతాఫ్రికా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్కు వరుణుడు ఊహించని ఫలితం అందించాడు. బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదో ట20 వర్షార్పణమైంది. అంతకుముందు టాస్ వేసిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్లుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్పై యువకులు దాడికి పాల్పడ్డారని, ఇందులో 46 మందిని ఆధారాలతో సహా అరెస
క్వార్టేన్ గేమ్స్లో జావెలిన్ త్రో వేస్తున్న సమయంలో కాలు జారి కింద పడిన భారత స్టార్ నీరజ్ చోప్రా.. తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత మరో అంతర్జాతీయ వేదికపై బంగారు పతకం సాధించిన నీరజ్ చో
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
సూర్యాపేట : దేశ రక్షణలో మిలటరీ పాత్ర అమోఘమని, వారు సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోనే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారా�