ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...
ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల మంత్రి మేరుగు నాగార్జున...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర�
జగిత్యాల : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పలువురికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను గురువారం జగిత్యాల పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
Niranjan reddy | చదువులో భాగంగా విద్యార్థులు ఆటలాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసమే పాఠశాలల్లో ఆటలు ఆడిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అందులో భాగం కావాలన్నారు