న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్ స్కీమ్పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశా�
భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి భారత కీర్తి పతాకను ఎగరేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. ఆమెకు 2018లోనే నబనీత్ గోస్వామితో వివాహమైంది. అయితే వీళ్లిద్దరూ విడాకులకు అప్లై చేశారంటూ ఇటీవల కొన్ని వార్తల�
Covid-19 | గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. శనివారం 13వేలకుపైగా కొత్త కేసులు నమోదవగా.. ఆదివారం కాస్త తగ్గాయి. అయినా, 12వేలకుపైగానే కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,899 మంది వైర�
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో �
బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప
Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ