హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. మాసబ్ ట్యాంక్ల
టీటీడీ ఆలయాల్లో వినియోగించిన మేల్ఛాట్ / ఊల్ఛాట్ వస్త్రాలను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. జూలై 11 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా...
చాలాకాలంగా ఒక యువతి వెంట పడుతున్నాడా యువకుడు. సడెన్గా ఒక రోజు వచ్చి ఆమె పక్కనే బైక్ ఆపాడు. ఆఫీసుకు వెళ్తున్న ఆమెను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించాడు. ఆ యువతి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం�
నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, �
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమ�
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై తాను భారీ మెజార్టీతో విజయం సాధించడం జగన్ పనితీరుకు నిదర్శనమన్నారు మేకపాటి విక్రమ్రెడ్డి. 80 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గ�
బహ్రెయిన్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కూర
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా
తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త తెలిపింది. శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్లను సోమవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 46,470 టిక్కెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. మరోవైపు, తిర