SP Rahul hegde | సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లెలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన మెడలో బంగారు గొలసును దొంగలు ఎత్తుకెళ్లారని ఓ అవ్వ.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా పోలీస్ బాస్ తన సొంత డబ్బుతో చైన
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు
నల్లగొండ : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుంచి యువత బయటకు రావాలని సూచించా
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి పెరిగిం
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాది కూటమి ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యే డిమాండ్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొ
న్యూఢిల్లీ : సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్గా నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. గుప్తా పంజాబ్ కేడర్కు చెందిన 1987 బ్యాచ�
బ్యాలెన్సింగ్ అనేది పరిపూర్ణతకు కీలకం. అది ఆహారమైనా కావొచ్చు.. లేదా వ్యాయామం అయినా కావొచ్చు. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది దీర్ఘాయువుకు సూచికగా మారిపోయింది. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఎంతకాలం జీవించగ�
ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 145 కోర్సుల్లో ఈ సెట్ ద్వారా...
పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి...