Anugula Rakesh Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా ప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు కలత చెందారు. ఓ రిటైర్డు పోలీస్ అధికారి పడుతున్న బాధను ట్విటర్�
MLA Prashant Reddy | తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తప్పుపట్టారు.అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం
ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్' చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయా�
‘కుల గణన మాటున బహుజనుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? మేమెంత మందిమో మాకం త వాటా కావాలని కొట్లాడుతున్న బీసీల జనాభాను తక్కువ చేసి వారి వాటాను కుదించే కుట్ర చేస్తున్నదా?
కాంగ్రెస్ సర్కారు వెల్లడించిన కులగణన సర్వే తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్న చందంగా ఉన్నది. సర్వే లెక్కలు చూస్తుంటే తెలంగాణలో అసలు ఎవరూ పిల్లలను కనడమే లేనట్టు.. జనాభా వృద్ధి పెద్దగా లేనే లేదన్నట్టు తే
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�
ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్పీ-2008 అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల కోడ్ పేరుతో వారిని ఎంత కాలం క్షోభపెడతారని ప్రశ్నించింది.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్లో నిరసన సెగ తగిలింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఎన్నో ఏండ్లుగా ఇండ్లు లేని నిరుపేదలు నివాస గ�
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రైల్
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజైన సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశా రు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబా ద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి ఆరుగురు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్ విధులు కొందరు లెక్చరర్లకే కేటాయించడం రగడకు దారితీసింది. ఇంటర్బోర్డు పక్షపాత వైఖరిపై పలు సంఘాల నేతలు తీవ్రంగా మం డిపడుతున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సో�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న బాబు.. హైదరాబాద్ స్థాయి�