కొలువుల కోసం నిరుద్యోగ యువకులమైన మేము ఎవరేం చెప్పినా నమ్మినాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నమ్మినం. రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా తిరిగి ‘చేయి గుర్తుకు ఓటు వెయ్యి’మని రెండు చేతులెత�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేశ్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గతేడాది రూ.5 లక్షలతో బావి తవ్వించాడు. ఈ ఎడాది బోర్లు ఎత్తిపోయాయ�
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరువు నేపథ్యం లో ఉపాధి హామీ పనులు కల్పించాలని నిరుపేద లు కోరుతున్నారు. అందుకోసం జాబ్కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63,318 మంది తమకూ �
గతంలో ఎన్నడూలేని విధంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు తగ్గడంతో భూములు నెర్రెలు తేలి ఎండుముఖం పట్టాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండుతుండడంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. జిల్లాలో ఇప్పటివరక
కాంగ్రెస్ పాలన అంటేనే ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రతీతి. ధృతరాష్ర్టుని కొడుకు దుర్యోధనుడు. దుర్యోధనుని జాతకం చూసింది విదురుడు.విదురుడు కురు సామ్రాజ్యంలో తెలివైన మంత్రి. దుర్యోధనుడి చేతిలో అధికారం పెడితే �
రాజీవ్ యువవికాసం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
గిట్టుబాట ధర అందక పసుపు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మార్కెట్ పాలకవర్గం, అధికారులు అంతా కలిసి ఈ నామ్కు పంగనామాలు పెట్టి తమను దగా చేస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం�
గిట్టుబాటు ధరలేక నిజామాబాద్ పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా పట్టించుకోవడంలేదు ఎందుకని నిలదీశారు. ఎన్నికల ముం
స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో బీసీ యువతకు నెల రోజులపాటు ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్ సూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీసీ స్టడీ సరిల్ ఆధ్�
పాఠశాల విద్యాశాఖలో ఎఫ్ఎల్ఎన్ ఏఐ(ఏఎక్స్ఎల్)ను రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 41 ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలుచేస్తున్నారు. ఈ నెల 15 నుంచి మరో 27 జిల్లాల్లోని 383 పాఠశాలలకు విస్తరించనున్నారు.
గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగ�
OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ అధికారులు తెలిపారు.
Group-2 Results | గ్రూప్-2 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి కోదాడ వాసి. హర్షవర్ధన్ తండ్రి రమణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు.
KCR | తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశ�