RSP | కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా రాజకీయ భవిష్యత్పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ మంగళవారం విడుదలచేయనున్నది.
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యూచర్సిటీ కోసం ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా భూసేకరణ చేపట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు చూసి తాను షాక్కు గురయ్యాయని, ఆ క్షణం తన మైండ్బ్లాంక్ అయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్�
ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే భూ బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన సుమారు పది మంది రైతులు పెట్రోల్ బాట
పంజాబ్లోని జలంధర్లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. పలు విభాగాల్లో 4 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2 నుంచి 6 దాకా జలంధర్లో కబడ్డీ, ఖో-ఖో, ఫెన్సింగ్
అసలు రేవంత్ రెడ్డి వంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయటం ఎందుకు? తిరిగి మీనాక్షి నటరాజన్ వంటి వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకురాలి పేరిట ఆయనపై నియంత్రణ కోసం నియమించటం ఎందుకు? ఈ చర్చ ఇటువ�
తెలంగాణ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఆ లక్ష్యానికి అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాసరావు హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనివాసరావు టీఎన్జీవోస్ కేంద్ర కోశాధికారిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడ
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సోమవారంతో ముగిసింది. నిర్దేశిత గడువులోగా బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, తేజావత్
కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో కోశాధికారి, ఉద్యోగ సంఘాలనేత రామినేని శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి చేపట్టిన సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రెస్క్యూ బృందాలకు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచించారు. సోమవారం ఆయన టన్�