KTR | సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో బీజేపీ �
Million March | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్త�
ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎండలకు పంటలు ఎండుతు
సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది.
రాష్ట్రంలో సారా రక్కసి మళ్లీ కోరలు చాస్తోంది. ఏ పల్లెల్లో చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. అదే స్థాయిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆ�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�
సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ వైఖరిని వీడాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హితవు పలికారు. మాదిగలకు అనుకూలంగా ఉన్నట్టుగా బయటకు నటిస్తూనే, వెనుక నుంచి మాలలను ఎగదోస్తున్నారని విమర్శించారు. మాయలమరాఠీ మాటలను ఇకన�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వరిం గ్ ప్రెసిడెంట్ క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఉన్న అనుబంధంతో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కేపీహెచ్బీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను వివరించానని ఆ కాలనీకి చెందిన విమల తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ముఖ్యమంత�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజైన ఆదివారం కొలిక్కి వచ్చింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ�