ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానుంది. మార్చి 17నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో రెండో పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ కాంస్య పతకంతో మెరిసింద
పద్నాలుగేండ్ల పాటు స్వేదం చిందించి మలిదశ ఉద్యమాన్ని సాగు చేసిన కేసీఆర్కు స్వరాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యం. తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా యావత్ తెలంగాణ రాష్ట�
రాష్ట్రంలోని 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. అయితే వీరిలో ఎక్కువ మంది అగ్రకులాలకు చెందినవారే ఉండటంతో అసమ్మతి చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన బీ�
సినీ నిర్మాత కేపీ చౌదరి (అలియాస్ కృష్ణప్రసాద్) గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళ చిత్రం కబాలీని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత గోవా వె
చిత్రకళా చరిత్రను, చిత్ర కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పం వందేళ్ళ కాలం నాడే తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు మదిలో మొలిచింది. ప్రాచ్య శైలి, ప్�
TG DGP | పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగును చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వ�
Bifurcation Issues | కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఇటీవల హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తొలిసారిగా సోమవారం విభజన చట్టంపై సమీక్ష చేపట్టిన గ�
TG EAPCET | తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ని వెల్లడించింది.ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈఏపీ సెట్ నిర్వహించనున�
TG PGECET 2025 | తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల మార్చి 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ కానున్నది. ఈ విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరి�
బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశార
మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు.
రాష్ట్రంలో గనులను అనకొండలు మింగుతున్నాయి. ‘చేతి’లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా క్వారీలు, క్రషర్ల మీదపడుతున్నాయి. ముందుగా బెదిరింపులతో మొదలుపెట్టి తర్వాత కేసులు, దాడులతో హడలెత్తించి ఆనక మ
ప్రభుత్వ రంగంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే సంస్థ టీజీ జెన్కో తన సంప్రదాయ పద్ధతులను మార్చకోవడంలేదు. మూస, పాత విధానాలను వీడటం లేదు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంలేదు. ప్రపంచ దే