ప్రభుత్వ రంగంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే సంస్థ టీజీ జెన్కో తన సంప్రదాయ పద్ధతులను మార్చకోవడంలేదు. మూస, పాత విధానాలను వీడటం లేదు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంలేదు. ప్రపంచ దే
ఒకవైపు అసమ్మతి కార్చిచ్చు.. మరోవైపు సర్వేల్లో ప్రస్ఫుటిస్తున్న ప్రజావ్యతిరేకత.. వెరసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. కొందరు మంత్రుల అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి.. క్యాడర్ను పూర్తిగా
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కు
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు మళ్లీ పోరుబాట పట్టనున్నారు. సర్కా రు పట్టించుకోకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే చెల్లిస్తామని పంచాయతీ�
భారతీయ జనతా పార్టీకి తెలంగాణపై తీవ్రమైన ద్వేషం ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద
హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.
2025, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటల కు చిత్తూరులోని నాయుడు బిల్డింగ్స్, విజయం డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ‘గంటా కమలమ్మ సాహితీ పురస్కారం’ ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. 2024 కోసం నిర్వహించిన పోటీ
తెలంగాణ రాష్ర్టానికి రూపాయి నిధులు ఇవ్వనందుకే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బల్లలు చరిచారా? అని బీజేపీ రాష్ట్ర ఎంపీలను బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్�
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండల పరిధి జన్వాడ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌడిచర్ల వెంకటేశ్ తన అనుచరు
సమగ్ర కులగణన సర్వేపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు వల్లె వేస్తున్నదని, 50 శాతం కూడా పూర్తికాకుండా.. 98 శాతం పూర్తయినట్టు చెప్పడం విడ్డూరమని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ర