రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్రావుకు హైకోర్టు మంజూరుచేసిన మధ్యంతర బెయిల్ను ఈ నెల 12 వరకు
రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్లైన్ వర్కర్లకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ దవాఖానలల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 3 నెల�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. టీడబ్ల్యూజేఫ్, హెచ్యూజే సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీ
మావల శివారులోని సర్వే నంబర్ 170 పరిధిలో గల కుమ్రం భీం కాలనీవాసులకు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం కాలనీ నుంచి హెడ్ పోస్టాఫీసు వరకు పాదయాత్రగా
చలివాగు ఆ తండ్రి కొడుకుల పాలిట శాపంగా మారింది. నాడు తండ్రి చలివాగులో మునిగిన తన కొడుకుని కాపాడి అతడు మృతి చెందాడు. అదే కొడుకు బుధవారం చలివాగులో మళ్లీ మునిగాడు కానీ కాపాడేందుకు తండ్రి లేకపోవడంతో తుది శ్వా�
తెలంగాణలోని బీసీలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది. ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాహుల్గాంధీ సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ చేసింది. కానీ.. అన్ని హామీల మాదిరిగా�
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి
కుల గణన సరిగా జరగలేదు. వందకు వంద శాతం ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పు. సమగ్రంగా జరిగి ఉంటే బీసీలకు జనాభా తగ్గేది కాదు అని బీసీ నేతలు బీసీ గణనపై మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం అసెంబ్లీలో చెప్పిన బీస�
తెలంగాణపై అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అక్షరాలా రూ.1,46,918 కోట్ల అప్పు చేసింది. అంటే రోజుకు రూ.345 కోట్ల అప్పు తీసుకొచ్చి సర్కారు పాలన �
ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ అమలు చేయాలని తెలంగాణ మాదిగ మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం బర్కత్పురలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్�
Rythu Bharosa | రైతు భరోసా విషయంలో చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని చెప్పి.. ఎందుకు రూ.6వేలకు కుదిం�