ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా అజయ్కుమార్ ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్మన్గా పనిచేసిన ఎంకే సిన్హా సీడబ్ల్యూసీ చైర్మన్గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఏకే ప్రధా
‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-2025 పథకం’ నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్ సాధించినందుకు రాష్ట్రానికి జా తీయ రోడ్డు రవాణాశాఖ రూ.176.5 కోట్ల అదనపు ప్రోత్సాహక సాయం అందించింది.
‘నిద్దుర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ. పుండు మీద కాకి పొడిచినట్టు పొడుస్తున్నర్ర..’ ఇది సై సినిమాలోని డైలాగ్ ఇది. ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ది కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే.
వీసీల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్కు అప్పగించడం, వర్సిటీ బోధనా సిబ్బంది నియామకంపై యూజీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విద్యావేత్తలు �
ర్యాగింగ్ నిరోధక నిబంధనలు అమలుజేయటం లేదంటూ దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీలకు యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి నుంచి రెండేసి, ఏపీ, బీహార్ నుంచి మూడు చొప్పున, మధ్
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడ్డాడు. అప్పటికే తన ఇల్లు మంటల్లో కాలిపోయిందని అధికారులకు ఫొటోలు కూడా చూపించి దరఖాస్తు చేశాడు. కానీ లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలిసి తట్టుకోలేకపోయాడు. అన్ని విధా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చల
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడంలో విపక్షానిదే కీలకపాత్ర. ప్రజల తీర్పును శిరసావహిస్తూ తమను నమ్మి అప్పగించిన ప్రతిపక్ష �
ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్�
AR SI Suicide | ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రసాలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ సుర్ణపాక లక్ష్మీనర్సు (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో గురువారం కలకలం సృష్టించింద
TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ షెడ్యూల్, ఎడ్సెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానున్నది. మార్చి 15 నుంచి మే 24 వరకు పీఈ సెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.