శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎక్కు వ సమయం �
‘అధికారులపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. రాష్ట్రంలో ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా సక్రమంగా పనిచేయడం లేదు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారు.. వారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్న’ అంటూ టీపీసీసీ అధ్యక్షు�
ఎవరినైనా ఏదైనా వివరణ అడిగితే.. స్పష్టత ఇస్తారు. కానీ అడగకుండానే పిలిచిమరీ వివరణ ఇస్తే.. కొత్త అనుమానాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఇలాంటిదే ఓ చర్చ నడుస్తున్నది. ఢిల్లీకి 39వసారి వెళ్లిన రేవంత్రెడ్డ�
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి పెండింగ్ బిల్లుల గండం పొంచి ఉన్నది. పంచాయతీ పాలన ముగిసి 14 నెలలు గడుస్తున్నా, పెండింగ్లో ఉన్న రూ.691.93 కోట్ల బిల్లల చెల్లింపు విషయంలో సర్కార్ తీ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలిలో ఖాళీ కానున్న ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలకు గత నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ గడువు గ
ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చి
వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్కు తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాసర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనాలిటిక్స్ అంశాలపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ�
తెలంగాణ అంటే గుర్తుకొచ్చే పేరు కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని నిలబెట్టి, చావు నోట్లో తలబెట్టి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన యోధుడు. యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నేత. అసెంబ్ల�
ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త విధానం ప్రకటించింది. దేశంలోని 7-14 ఏండ్ల బాలబాలికల కోసం ‘జవహర్ బాల మంచ్'ను స్థాపించింది. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగ�
‘ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు చేతగాదం టూ తప్పించుకోవడం ఏమిటి? మీకు పాలన చేతకాకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లండి’ అని కాంగ్రెస్ సర్కార్కు బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్రెడ్డి సవాల్ విసిరా
గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అబద్ధాలనే చెప్పించిందని, చివరికి బీఆర్ఎస్ హయాంలో చేసిన ఘనతను కూడా కాంగ్రెస్ ప్ర భుత్వం చేసినట్టు చెప్పించ్చడం సిగ్గుచేట ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శిం
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మండలి, శాసనసభ ప్రతిపక్ష నాయకుల చాంబర్లలో ఎమ్మె