KTR | కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. దినదిన గండం�
కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను వెల్లడించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. పూర్తి నివేదికను బయటపెట్టే విషయంలో పూర్తిగా డైలామాలో పడింది. ఇప్పటికే సర్వేను తప్పులతడకగా, పూర్తిగా అసంబద్ధంగా నిర్
కొత్త రేషన్కార్డుల కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈసారి మీ-సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త కార్డుల జారీకి, పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరి�
హైదరాబాద్లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్ల�
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 1.44 లక్షల దరఖాస్తులు వస్తే 118 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఎప్పుడు రేషన్ కా
అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, కాలేజీలను నడిపే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలోని 19 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేతకు చేరువలో ఉన్నాయి.
కులగణనతో బీసీల మన్నన పొందాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందని, బీసీల జనాభా నివేదికపై వెనుకబడిన వర్గాలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరని ఓ సీనియర్ మంత్రి కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి�
ప్రముఖ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని ఇంగ్లిష్ భాషా దినోత్సవంగా జరుపాలని విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి �
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిలు కోసం ‘ఐన్యూస్' ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శ్రవణ్ కుమార్ ప్రస్తుతం విదేశంలో ఉన్నప్పటికీ తనకు సంబ
పెండింగ్ బిల్లుల కోసం ఎన్నిసార్లు వినతులు సమర్పించినా రాష్ట్ర సర్కారు నుంచి సరైన స్పందనలేకపోవడంతో సర్పంచ్ల జేఏసీ ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్�
జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు దక్కింది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ