Manchireddy Kishan Reddy | ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్
Lawyers | రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Child Dies | ట్యూషన్కు వెళ్తున్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ఓ ఏడాదిన్నర చిన్నారి రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
CPM | ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు గంగాధరని నాగేశ్వరరావు(70) కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ�
Harish Rao | హైదరాబాద్లోని ఆదిభట్లలో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, �
సాధారణంగా పెండ్లి పత్రికలంటే కార్డుల మీద ముద్రించడమే మనకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. ఇంట్లో పెండ్లంటే చాలు, �
మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వి�
పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ర్టాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు వెనకడుగు వేయలేదు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని మరీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు.
ద్రవిడ సామాజిక బహుజన జీవనంతో ఉత్పత్తి కులాల సంస్కృతి, ద్రవిడ సంస్కృతి బలంగా ముడిపడి ఉన్నాయి. పెరియార్ రామస్వామి దగ్గరి నుంచి, ఎంజీఆర్, కరుణానిధి, స్టాలిన్ వరకు కొనసాగుతున్న రాజకీయ అస్తిత్వమంతా ద్రవిడ
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన తప్పుల తడకగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిందని సినీ నిర్మాత రాజు అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్ బాగ్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన బీసీ కు