కాలేజ్ డెన్సిటీలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ‘రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింద
ఏపీ ప్రభుత్వం జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణాలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లబాటు కాదని హైకో ర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని, ఈ అభ్యర్థులకే ర�
ఒక పరీక్షలో ఒకటో రెండో ప్రశ్నలు తప్పుగా రావడం, వాటికి మార్కులు కలపడం సహ జం. కానీ, వందేండ్ల చరిత్ర గల ఉ స్మానియా యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్) చరిత్ర పేపర్లో ఏకంగా 39 ప్రశ్నలు త�
రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలను ప్రభుత్వం నిలిపివేసింది. కార్మికుల డిమాండ్లలో
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం తెలంగాణ పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం దక్కించుకుంది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల�
కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్ ట్రయల్స్-1లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ ట్రయల్స్లో ఒలింపియన్ ఇషా సత్తాచాటింది. త
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ
రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉకుపాదం మోపాలని, బ్లాక్ మారెట్ను అరికట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను అందేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను
Harish Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్రావ
Harish Rao | తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ�
Power Demand | తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16వేల మెగావాట్లకు చేరువైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ను అధిగమించినట్లు విద్యుత్శాఖ ప్రకటించింది. ఈ నెల 7న నమోదైన 15,920 మెగావాట్ల
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. ధర్మరక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని మండ