కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తంచేశార
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్' అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ �
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసిన తర్వాత దాఖలైన రివ్యూ పిటిషన్పై భూపాలపల్లి జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేట్ ఫిర్
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్ఘన్పూర్ డిక్లరేషన్'ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరిక�
నిజం నిప్పులాంటిది. నిజాన్ని నిలువెత్తులో పాతర వేయాలనుకోవడం అవివేకం. నిజాన్ని దాచిపెట్టి కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందాలనే ప్రయత్నం చేసిన పిటిషనర్కు అక్షరాలా కోటి రూపాయలు జరిమానా విధిస్తున్నాం.. అని
రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర
రైతు సమస్యలు చర్చకొస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అందులో భాగంగానే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రై�
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏల�
మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవ�
ఒగ్గు కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లేవనెత్తిన ప్రశ్న