రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో లోకల్, నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. 95శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించ�
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. 16 వేల మంది హోం�
వచ్చే ఎండకాలం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటుందన్న నివేదికలు అందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎదురు తంతాయని, వర్షాలు పడే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగుదామని �
గవర్నర్కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కేసు తదుపరి విచారణను మార్చి 20కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ను, మాజీ ఎమ్మెల్యే �
Ravi Gupta | ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్గ్రౌండ్లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట�
మొన్నటిదాకా కళకళలాడిన హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలు నేలచూపు చూస్తున్నాయి. అమ్మేవారున్నా... కొనేవారు లేక కుదేలవుతున్నాయి. భారీ నిర్మాణ సంస్థలే కాదు, చిన్నపాటి బిల్డర్లు మొదలు లక్షలాది
సిల్ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిషరణ కేంద్రంగా ఉన్న టీ హబ్, టీ వర్స్ లాంటి సంస్థల ను బహ్రెయిన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ద�
ఇచ్చిన ఏ ఒక్కహామీనీ అమలుచేయకుండా రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటుకు వస్తే ప్రజలు తిరగబడతారని భయపడే కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి �
దేశవ్యాప్తంగా జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పదేండ్లకు ఒకసారి చేయాల్సి ఉండగా, 15 ఏండ్లయినా ఎందుకు చొరవ తీసుక�
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మొత్తం 192 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలంగాణ సీఈవో సుదర్శన్రెడ్డి తెలిపారు.
Kollapur | భక్తులకు వెలుగు ప్రసాదించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చీకటి అలుముకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో ఉన్న అతి పురాతనమైన ఈదమ్మ తల్లి ఆలయం వద్ద చోటుచేసుకుంది.
KCR | రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.