Peddapalli | ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు.
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.
Mahatma Gandhi University | నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 7: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్నల్ సెల్ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం సాయంత్రం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. కమి�
Nizam College | 138 ఏండ్ల చరిత్ర కలిగిన నిజం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ వరించింది. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మెయిల్ ద్వారా కళాశాలకు ఏ గ్రేడ్ను ప్రకటించింది.
కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
IPS Transfers | తెలంగాణలో మళ్లీ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Vishnuvardhan Reddy | రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికార�
Reavnth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలోనే నంబర్వన్ చీటర్గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ నాగురావ్ నామాజీ విమర్శించారు.
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Harish Rao | మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యకారుల సంఘం డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని పేర్కొంది. ఈ మేరకు మహబూబాద్ (Mahabubabad) జిల్లా మహాదేవపూర్లోని బ్రాహ్మణపల్లి గ
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతివాచీలు అనుమతి