Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు �
BRS Public Meeting |హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్�
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వీ హన్మంతరావు ఒక్కరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత నాలుగేండ్లకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తెల�
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆయన
తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు బొల్లెద్దుల బా�
‘చల్లగా తొలివాన నాపైన కురిసింది’ అంటూ మతలా (పల్లవి) అందుకున్నదామె. ఆ సభలో ఆసీనుడైన సినారె ‘చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది’ అన్నట్టుగా తన్మయుడయ్యాడు. ఆయన ప్రశంసలే ప్రేరణగా గజల్ ఆలాపన మొదలుపెట్టింది హ�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమ పోస్టులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలంగాణ
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూనివర్సిటీ ప్రమాణాలు పాటించిన ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు(అనుబంధ కాలేజీలుగా) ఇచ్చేందుకు జేఎన్టీయూ అధికారులు సిద్ధమయ్యారు.
గోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 ముందు తెలంగాణ అధికారులు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం గోదావరి నుంచి పెన్నా బేసిన్కు భ�
B Vinod Kumar | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ
బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహ