రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మ�
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులు ఆదుకునే వారు లేక..వ్యవసాయం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూ ప్రసంగాలు చేయడం మినహా వారి ని పాలకులు పట్టించుకోకపోవడంతో అప్పులు తీర్�
బీసీలకు 42 శాతం కోటా కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఫలించింది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగించిన ఉద్యమంతో సర్కారు దిగొచ్చింది. రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో వేర్వేరుగా రిజర్వ�
తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకుగాను ఎంఎస్ఎంఈలకోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
పర్యావరణహిత, ఉద్ఘార రహిత బొగ్గు, ఇంధనాలపై పరిశోధనలకోసం ఐఐటీ హైదరాబాద్తో కోల్ ఇండియా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.98 కోట్ల గ్రాంట్తో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో(క్లీన్జ్) స�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, చాకలి (చిట్యాల) ఐలమ్మ మనుమడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం(76) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. రాంచంద్రం 1953లో ఐలమ్మ పెద్ద కుమారుడు చిట్యాల కట్టెల సోమయ్యక�
ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల �
అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను కాం గ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, మారపల్లి మాధవి, రూప్సిం గ్ డిమాండ్ చేశారు.
Peddapalli | ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు.
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.