పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రాకపోయి ఉంటే, తమ నేత సు నాయాసంగా గెలిచేవారని, గెలుపు ముంగిట నిలిచిన వ్యక్తిని కాళ్లు పట్టి గుంజి కింద పడేసినట్టు అయిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నర�
రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యాన�
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక
కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నది. ఈ నెల 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. 9న సాయంత్రం ఏడు గంటలతో ముగియనున్నది.
బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు.
‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నా
సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం 38వసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కలిసి నడుద్దామనుకున్న ఆ ప్రేమికులు ఏడడుగులు వేయకుండానే అనంత లోకాలకు చేరారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే అనుమానంతో ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీ�
హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురు
గ్రాడ్యుయేట్లు ఇచ్చిన రెఫరెండాన్ని శిరసావహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవం�
TASK | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)కు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంలో నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మా
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలో కూడా చెక్డ్యాంలు మత్తళ్లు దూకడం.. బోరుబావులు ఉబికి పోసి పంటలకు నీరందించేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని నాళ్లు అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎ�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�