ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను మోసం చేస్తున్నది. పండిన ధాన్యంలో సగం కూడా కొనే పరిస్థితిలో సర్కారు లేనట్లు కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మె�
సూర్యాపేట డీఎస్పీ కొండం పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సో దాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు అక్రమంగా దాచిన 90 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని హయత్నగర్ పోలీస్స్టేషన్కు అప్పగ
రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏ ప్రతిపాదికన ఇంత మొత్తంలో ఫీజులు పెంచారని.. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్�
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
Harish Rao | పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్రావు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అదే రోజున పార్టీ మార్పు వార్తలను ఖండించానన్నారు.
Harish Rao | ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించాలని.. రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ నేత హరీశ్రావు
Harish Rao | ధాన్యపు రాశులను గాలికి వదిలేసి.. అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుగుతున్నడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ �
Sandeep Kumar Sultania | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జ�
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన గన్నీ బ్యాగుల కొరతతో �
కేసీఆర్ హయాంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన 1.75 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ సర్కారు స్టాక్ ఎక్సైంజ్లో కుదువ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప�
జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు స్వర్ణ పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్పురాలోని ఉద్భవ్ స్కూల్క�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్-2025కు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు పరీక్ష జ�
పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో విడుదలకానున్నాయి. ఈ నెల 20లోపు ఫలితాలు విడుదల చేయాలని ఉస్మానియా