తెలంగాణలో కిటెక్స్ సంస్థ ద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చూస్తే చాలా ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియాలో అత్యంత పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్స్�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు వినూత్న రీతిలో సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహరంగ సభకు తరలి వెళ్లేందుకు ఉత్సాహం చూ�
దేశంలో ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలు మినహా చాలా చోట్ల సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ రోజులపాటు వడగాడ్పులు వీ�
తెలంగాణలో తీవ్రమైన తప్పేదో జరుగుతున్నదని ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నే�
హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు తమవేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని హెచ్సీయూ రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. వేలం విషయంలో టీజీఐఐసీ ప్రకటన పూర్తిగా అవాస్తవమని సోమవారం
భూములను అమ్మకుంటే రాష్ర్టాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములను అమ్మి వేల కోట్లు దండుకోవడమే మీ పనా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను
కార్మికులకు రావాల్సిన పది శాతం యారన్ సబ్సిడీ అందించాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న చీరలకు కూలీ నిర్ణయింలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామని సీఐటీయూ తెలంగాణ పవర్లూమ్ వర�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను హెచ్సీయూకు చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదనే సత్యాన్ని గ్ర హించలేకపోతున్న
బిడ్డర్లు అభ్యర్థనల మేరకే సిమెంట్, స్టీల్ ధరలను కాంట్రాక్టర్ల పరిధిలోకి చేర్చామని, తద్వారా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం నామమాత్రమేనని టీజీ జెన్కో వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిం�
Excise Police Stations | రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రారంభం వాయిదా పడింది. ఏప్రిల్ 1వ తేదీకి బదులు 3వ తేదీన ప్రారంభించాలని ఎక్సైజ్ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం నాడు హైదరాబాద్