ప్రైవేటు పట్టా భూమిలోనే ‘మైహోం విహంగ’ అపార్ట్మెంట్లను నిర్మించినట్టు గతం లో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లోనే హైకోర్టు తీర్పు ద్వారా హెచ్సీయూ భూమిని ప్రభుత్వమే లింగమయ్యకు బదలాయ�
విద్యుత్తు సంస్థల్లో ఉన్నతస్థాయి నియామకాలు, పోస్టింగ్స్ వెనుక పెద్ద దందా నడుస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ‘పైసలిచ్చుకో.. పోస్టింగ్ తెచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే గుసగుసలు విన�
ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ 30వరకు కొనసాగుతుందన్నారు.
మూతబడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన చాంబర్లో రాజ్యసభ బీఆర్�
బావిలో పూడిక తీసే పనులు చూసేందుకు తాడు సాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్లో చోటుచేసుకున్నది.
ఐఐటీ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సును ఈ ఏడాది నుంచి మరో 10 ఎస్సీ గురుకులాల్లో ప్రవేశపెట్టనున్నారు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఈవో(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) తరహాలోనే 10 గురుకులాలను తీర్చిదిద�
గోదారి తీర ప్రాంత మత్స్యకారుల జీవితం ఆగమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపం వారికి శాపంగా మారింది. ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన జలాలతో కళకళలాడిన గోదావరిని ఎండబెట్టడంతో చేపల వృత్తిదారుల బతుకు ఎడార�
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామకానికి ప్రభుత్వం బుధవారం విధివిధానా లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10,954 పోస్టులకుగానూ ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్
KCR | భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమవేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలు సమావేశా�
Supreme Court | తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన ప
Jagadish Reddy | కాంగ్రెస్లోని మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారని.. పేమెంట్పై పేటెంట్ కాంగ్రెస్కే దక్కుతుందని, ఈ విషయం ప్రజలకు తెలుసునని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శలు గుర్పించారు. తెలంగాణ భవన్లో ఆయన బ�
Tenth Exams | విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.