Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
TG Weather | తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్�
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ( PGRRCDE ) ద్వారా అందించే ఎంసీఏ కోర్సు రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�
Harish Rao | రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
పదో తరగతి ఫలితాల్లో ఒకప్పుడు నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచేది. రాష్ట్రంలోనే ఇందూరు ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుండేది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మన విద్యార్థులకే దక్కేవి. ఇంటర్లోనూ ఇందూరుకు తిరుగు�
కొత్త కనెక్షన్ నుంచి ఫిర్యాదుల స్వీకరణ వరకు స్మార్ట్ఫోన్ ద్వారా పొందేలా టీజీఎన్పీడీసీఎల్ యాప్ను రూపొందించింది. మొదట 2024లో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట అసలు చెరువే కాదని, వాటర్బాడీ కానిచోట చెరువు ఉన్నదంటూ సృష్టించేందుకు కాంగ్రెస్నేతలు, హైడ్రాతో కలిసి ప్రయత్నిస్తున్నారని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చ�
గ్రేటర్లో ప్రధాన పర్యాటక ప్రాంతమైన చార్మినార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. చార్మినార్ చూసేందుకు ఎకడెకడి నుంచో... కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి పర్�