TG Rain Alert | తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు పలుచోట్ల పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పే�
Harish Rao | అన్ని వర్గాల ప్రజలు పైకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. కేసీఆర్ గత పదేండ్లలో హిందువుల అభ్యున్నతి కోసం ఏవిధంగా పాటుపడ్డారో.. అలాగే మైనారిటీల అభ్
Jagadish Reddy | సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష తీరే ఆయన్ను బ
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక�
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
కాంగ్రెస్ సర్కారు రైతులను మరోసారి ధోకా చేసింది. రైతుభరోసా పెట్టుబడి సాయం విషయంలో మళ్లీ మాట తప్పింది. జనవరి 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభినప్పుడు మార్చి 31లోపు రైతులందరికీ సాయం అందిస్తామని చెప్పిన మాటను
రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పడకేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర గ్రాంట్స్ నిలిచిపోయాయి.
రోడ్ నెట్వర్క్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో రోడ్ల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీలకు 99.29 కిలోమీటర్లు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ రహదారుల్లో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన రహదారులే ఎక్కు
విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంతమాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పంచాంగకర్త రాజశ్వేర సిద్ధాంతి ఉద్ఘా�
ఏసీబీకి చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పురుషోత్తం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన విచ్చలవిడి
రైతుల నుంచి మద్దతు ధర కు మక్కలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేం�