Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
Anti Rabies | యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్పల్లికి చెందిన అర్చ�
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
Union Budget | తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. తెలంగాణలో 12 శా�
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ
Sajjanar | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసిందని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
KCR | మున్సిపల్ ఎన్నికల్లో విజయ పతాక ఎగురవేయాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు కేసీఆర్ సూచనరాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖ�
జీవితాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే అమరుల త్యాగాలు, తెలంగాణ వాదాన్ని అవమానపరిచినట్టేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణకు ఫిబ్రవరి 1 బ్లాక్ డే అని, కాంగ్రెస్ వికృత చేష్టలకు నిరసనగా నల్ల అంగీలు వేసుకొని నిరసన తెలిపామని ఎస్పీ, ఎస్టీ కమిష న్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు.
ఓ కేసు విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సిటీ సెంటర్, కేబీఆర్పార్క్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా పో�
అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప�