ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు పుష్కలంగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా ప
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో పక్షపాతం ప్రదర్శించారని రాష్ట్ర స్థాయిలో పలువురు అభ్యర్థ
26వ సబ్జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు కాంస్యంతో సత్తాచాటింది. ఒడిషాలోని కటక్లో మార్చి 27-30 మధ్య జరిగిన ఈ పోటీలలో భాగంగా జి. గంగోత్రి, ఇ. చరిత శ్రీ, ఏ. భక్తి యాదవ్,
సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు �
తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, తొలి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలకు రాచకొండ సీపీ సుధీర్బాబు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళల్లో అందరూ మత సామరస్యాన్ని కాపాడేందుకు తోడ్పాటునందించాలని కోరారు.
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో 37వ రోజు రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్నా�
నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా ల�
తెలంగాణపై మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, ఆఖరుకు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు అంశాల్లోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పక్షపాత ధోరణ
ఉగాది రోజున ప్రతి ఇంటా షడ్రుచుల మిళితమైన పచ్చడిని సేవిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రజలకు రేవంత్ సర్కారు మరో రుచిని చూపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.27,623.36 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రా
తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్కి పారిశ్రామిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇదే క్రమం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,476 పరిశ్రమల ఏర్
ప్రాథమిక అధ్యయనం చేయకుండా.. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండా.. డీపీఆర్ రూపొందించకుండా.. కనీసం బోర్డు ఆమోదం తీసుకోకుండా తెలంగాణ జెన్కో హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పరుగులు