మూడు లక్షల కోట్ల బడ్జెట్. ఈ మూడు లక్షల కోట్లల్లో విద్యారంగం వాటా 23వేల కోట్లు. సర్కారు బడుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు. 15వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. ఇది సర్కారు వారు డబ్బా. ఇది ఒక పార్శమ�
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే అవుట్ అనుమతులు పొందేలా ‘బిల్డ్నౌ’ విధానాన్ని అందుబాటులో కి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణలో అది అంతా డొల్ల అని తేలిపోయింది. బిల్డ్నౌ యూజర్ ఫ్రెం�
కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన సంఘం కార్
ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరా టం చేస్తామని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత సురేశ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. �
వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి దామోదర నివాసంలో బుడగజంగాల నాయకులు, యువకులు ఆయనను కలిశారు.
కార్డు ఉన్నా, లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరు ఉంటే రేషన్ తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడి స్పష్టంచేశారు. శుక్రవారం సెక్రటేరియట్లో సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్, అధికారులతో �
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాసి పంపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోస్ట
మన శరీరానికి కాస్తంత ఎండ తగిలితే చాలు.. శీతల పానియాలు తాగేందుకు వెనుకాడం. ఇక ఎండాకాలం వస్తే చెప్పనవసరం లేదు. రోడ్లపైన కనిపించే కూల్డ్రింక్ దుకాణాల ముందుకు పరుగులు తీస్తూ వెళ్లి మరీ తాగుతాం. అయితే ఎక్కడప
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�