రాష్ట్రంలో ఏప్రిల్ 1నుంచి 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. 13 స్టేషన్లు హైదరాబాద్లో, ఒకటి వరంగల్ అర్బన్లో ఏర్పాటు కానున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస
Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థల�
LRS | రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Harish Rao | ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏటా రూ.41 వేల కోట్ల చొప్పున చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే.. ఇది కాగ్ రిపోర్ట్తోపాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగంలో తేటతెల్లమైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటామని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి తదితరులు ప్రతినబూనారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనే తమకు గురువు అని చెప్పుకున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసిందని, రూ.3.4 లక్షల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఈ నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మొత్తం 11 రోజుల్లో.. 97.32 గంటలపాటు సమావేశాలు కొనసాగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ �
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదని, ప్రజల ఆశల అవహేళన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీలన్నీ అటకెక్కించి, ప్రజాసంపదను క
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ఇది తగదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి, ఎన్నికల హామీలను విస్మరించవద్దని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సర్క�