మన శరీరానికి కాస్తంత ఎండ తగిలితే చాలు.. శీతల పానియాలు తాగేందుకు వెనుకాడం. ఇక ఎండాకాలం వస్తే చెప్పనవసరం లేదు. రోడ్లపైన కనిపించే కూల్డ్రింక్ దుకాణాల ముందుకు పరుగులు తీస్తూ వెళ్లి మరీ తాగుతాం. అయితే ఎక్కడప
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�
హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుముల జగన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎస్ సురేందర్రెడ్డిపై 990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్కు 1,724 ఓట్లు రాగా, సురేందర్రెడ్డికి 734 ఓట్లు వచ్చ�
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అమలులోకి తేవాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ‘ఉప ఎన్నికల
దేశంలోని పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు దేశ సమాఖ్య స్ఫూర్తికి వి�
సహకార సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భూత్పూర్ మండల సింగల్ విండో చైర్మన్ కదిరి అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే రైతుల�
JAGITHYAL BRS | జగిత్యాల, మార్చి 28 : బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆరెస్ పార్టీ కార్యాలయం లో బీఆరెస్ సీనియర్ నాయకులతో కల�
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 1
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైర�
Nirmala Sitaraman | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటూఇటూ కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. �
కాంగ్రెస్.. బీజేపీలు ఢిల్లీలో కుస్తీ చేస్తూ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ బాహాటంగానే ఒప్పందం చేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్పై దాడి