Group 2 | గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కువచ్చిపడింది. గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2తోపాటు, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది. ఈ స్టేను ఎత్తివేసేం
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఆర్టీసీ ఫ్రీ బస్సుతో సౌకర్యం మాటెలా ఉన్నా ఘర్షణలే ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం సూర్యాపేట డిపో ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండకు వెళ్లి సూర్యాపేటకు తిరిగి వ�
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతున్న తనను స్వదేశానికి రప్పించాలని.. వైద్య ఖర్చులు అందించి ఆదుకోవాలని కోరుతూ స్థానిక నాయకుల
Subsidy | సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడబోతున్నదా..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. కొంత సొంత పెట్టుబడి, మరికొంత బ్యాంకు వద్ద రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకా
రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తర�
Hyderabad | దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడంతో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ క
Harish Rao | దేశంలోని యువత త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. యుద్ధ సమయాల్లో అవసరమైతే అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు, రక్తదానం చేసేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివ�
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 35 బృందాలతో పది మండలాల్లోని స్రాప్ దుకాణాలపై పోలీసులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు.
Tragedy | ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లీకూతురి పాలిట మృత్యుపాశమైంది. నిద్రిస్తున్న సమయంలో కూలర్కు కాలు తగలడంతో విద్యుత్తుషాక్కు గురై మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్క
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పట్ల వృద్ధులు, వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించాలంటే నకరంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TG EAPCET 2025 results | ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఫలి�