Telangana | రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ చిన్నమ్మ హోటల్ వద్ద వేగంగా వచ్చి
Yellow Colour Snake | మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేటలో శనివారం అరుదైన పసుపు రంగు పాము కనిపించింది. ఇంట్లో పామును గమనించిన కుటుంబీకులు లక్షెట్టిపేటకు చెందిన పాములు పట్టే అబ్బూషేక్కు సమాచారం ఇచ్చారు. ఆయన దానిని
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలకు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తున్న సీఎం కేసీఆర్.. తమను కూడా ఆదుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. ఏదైనా తప్పు చేస్తే క్�
సీపీఎస్ను కేంద్రమే రద్దుచేయాలి : ఏఐజీఈఎఫ్ నేతల డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐజ
సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి బీ దానం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుం బసభ్యులు తెలిపార�
మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి 19 రాష్ర్టాలకు 8,453.92 కోట్లు విడుదల హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులో ఆదినుంచి వివక్ష చూపుతున్న మోదీ సర్�
చట్టాలపై అవగాహన ఉంటే కోర్టులతో పనే ఉండదు లీగల్ సర్వీసెస్ క్యాంప్లో హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత మారేడ్పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమ�
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భా�
భవన వినియోగ మార్పునకు డిసెంబరు 31 గడువు గడువు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే ఒకేసారి ఇంఫాక్ట్ ఫీజు చెల్లిస్తే 10% రాయితీ జీహెచ్ఎంసీ అధికారుల స్పష్టీకరణ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబ�
హైదరాబాద్, నవంబర్ 13: పీట్రాన్ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తున్న పాల్రెడ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ.74.72 కోట్లుగా
హైదరాబాద్, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.12.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కావేరీ సీడ్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.23.40 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం తగ్�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులకు మానవ విలువలపై పాఠ్యాంశాలను బోధించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యూన
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ