బన్సీలాల్పేట్, నవంబర్ 12: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) జాతీయ యూనియన్ కౌన్సిలర్గా తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా వై.ఎస్.శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ప్ర�
ముషీరాబాద్, నవంబర్ 12: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కాళేశ్వర ముక్తీశ్వర స�
దుండిగల్, నవంబర్ 12 : తనను గెలిపించిన మూడు వారాల్లోపు నిజామాబాద్కు పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాట ఇచ్చి.. ఏండ్లు గడుస్తున్నా పసుపుబోర్డు తేకుండా మోసం చేసి తిరుగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద�
రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చార్మినార్, నవంబర్ 12 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల �
18 మంది వైద్య సిబ్బందితో ప్రత్యేక చికిత్స చిన్నారులకు మరిన్ని సేవలు అందుబాటులో ఉండే స్క్రీనింగ్ పరీక్షలు: హియరింగ్ స్క్రీనింగ్ ఈఎన్టీ స్క్రీనింగ్ ఆప్తమాలజి స్క్రీనింగ్హార్ట్ స్క్రీనింగ్ సైకి�
పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల
cold intensity decreases in telangana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. రాత్రి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి ఒక్కసారిగా16.8 డిగ్రీల సెల్సీయస్కు