హైదరాడాద్ : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 89,039 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షనీయం. ఈ ప్రకటన తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా �
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రశంసలు కురిపించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ మరో గొప్ప ప్రకటన చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోరికలను, హా�
హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిరుద్యోగులు కలకాలం గుర్తించుకునే ప్రత్యేక రోజు అని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నియామకాల కోసం ఎదురు చూస్తున్న ఉన్న నిరుద్యోగ యువత నిరాశను, నిస్పృ�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో 2014 నుంచి ఇప్పటి వరకు 45,113 ఉద్యోగాల భర్తీ చేపట్టడ�
హైదరాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తీపి కబురు చెప్పారు. దీంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల నేటితో సాకారం అయిందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సందర్భం
హైదరాబాద్ : ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద�
వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర �
హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. బుధవారం శాసనసభలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో నిరుద్యోగుల సంబురాలు అంబరాన్న�
CM KCR | రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామక ప్రక్రియను వెంటనే చేపడుతున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంబు�
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
CM KCR | నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట