minister Niranjanreddy | రైతులను చైతన్యం చేయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో జర
Kaloji | నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ని�
పక్కా లెక్క చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ మాట అక్షర సత్యమని తేటతెల్లం బీజేపీ నేత బండి సంజయ్కి దిమ్మదిరిగే షాక్ తెలంగాణ వానకాలం వరి సాగు నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ వెల్లడి ఇది కేంద
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాశనం ఖాయం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో మహా ధర్నా విజయవంతం రైతన్నలకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమ
అందులోనే లక్ష్మీదేవికి తొమ్మిదిరోజుల పూజలు కళాత్మకంగా రూపొందించిన దుర్గం విజయ్కుమార్ బన్సీలాల్పేట్, నవంబర్ 12 : చిన్ననాటి నుంచి తనలో ఉన్న ప్రతిభకు ప్రతి ఏటా సృజనాత్మకతను జోడిస్తూ కొత్త కొత్త ఆవిష్�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ధర్నాచౌక్కు భారీగా తరలిన కార్పొరేటర్లు, నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు రామంతాపూర్/ఉప్పల్, నవంబర్ 12: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఇం
మల్లాపూర్, నవంబర్ 12: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఉప్పల్
48 మందికి డిగ్రీలు, 8 మందికి ప్రతిభా పురస్కారాలు పాటిల్ జ్యోత్స్నకు గ్రీన్ ఇండియా చాలెంజ్ గోల్డ్ మెడల్ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ములుగులోని అటవీ కశాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో నాలుగ�