కేసీఆర్, కేటీఆర్ చొరవతో పరిశ్రమలు మెగా జాబ్మేళాలో మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన�
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీన
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
పాలకుర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల
హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును
హైదరాబాద్ : తెలంగాణలోని ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేష
వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ
హైదరాబాద్ : వేసవిలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై సోమవారం హైదరాబాద్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్ర�
బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు.
పోలీసులు తరుచూ బైక్కు చలాన్లు విధిస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ముద్ర సంస్థ సిబ్బందిని ఖాతాదారులు ఆదివారం నిర్బంధించారు. బాధితుల కథనం మేరకు.. ముద్ర సంస్థ నల్లబెల్లి శాఖ వారు మండలంలో 150 మం దిని ఖాతాదారులుగా చేర్పించారు.
సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన కమ్యూనిస్టు యోధుడు కందికొండ రామస్వామి అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాం