హైదరాబాద్ : కృష్ణా నదీయాజమాన్యం బోర్డు సమావేశం మే 6న జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో భేటీ జరుగనున్నది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరవనున్నారు. ఈ సందర్భంగ�
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ) : నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్ ర్యాంక్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ
షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం �
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ) : కొవిడ్ నిబంధనలను అనుసరించే ఈ ఏడాది ఎస్సెస్సీ(పదో తరగతి) పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో పాటించిన నిబంధనలను ఈ ఏడాది సైతం అమలు చేయనున్నారు. ముఖ్యంగా సామాజిక దూరా�
హైదరాబాద్ : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్ నగరంలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో ఏ�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్�
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్�
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
ఉద్దీపనల పేరుతో ఉన్నవారికి ప్రభుత్వం వేలకోట్ల ఉచితాలు ఇస్తున్నా నోరు మెదుపని కొందరు ఆర్థిక నిపుణులు, అట్టడుగున ఉన్న పేదలను అభివృద్ధిలోకి తేవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు
రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(వుమెన్స్ యూనివర్సిటీ)’ అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు కోఠి వుమెన్స్ కాలేజీని