హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
Nallagonda | తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపు�
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు �
PS PGECET 2021 | టీఎస్ పీజీఈసెట్-2021కు సంబంధించి సెకండ్, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. ఇప్పటి వరకు రిజిస్ట్ర
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇన్ల్యాండ్ పోర్టు రానున్నది. దుబాయ్కి చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్.. సరకు రవాణా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ల్యాండ
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం నేడు తీరందాటే అవకాశం: వాతావరణ కేంద్రం హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస�
సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తా: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిం�
Maha Dharna | హాధర్నాలో పాల్గొనేందుకు తెలంగా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో ప�
Telangana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ర్టంలోని పలు చోట్ల ఈ నెల 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు,
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేందుకు అమలుచేస్తున్న నిపుణ్భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేయడంపై కేంద్రవిద్యాశాఖ ప్రశంసలు కురిపి�
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారుల బృందం కితాబిచ్చింది. విత్తన పాలసీ, సీడ్ పార్ అభివృద్ధి, ఆన్లైన్