ఈ వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది | ఈ వర్షాకాలంలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అమరులైన రైతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం | భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని
జీన్స్ అంటే ఇష్టముండని వారుండరు.. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వాడుతారు. కర్టెన్లు, బ్యాగులతో సహా ఇతర ఉత్పత్తులకు జీన్స్ క్లాత్ ఉపయోగపడుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కనిపించింది..టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది. మోట్లగూడెం సమీపంలోని జంగాలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండ
forest survey of india dg | తెలంగాణకు చెందిన అటవీ అధికారులతో అరణ్య భవన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటవీ భూముల
Outer Ring Road | హయత్నగర్కు సమీపంలోని పెద్దఅంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష�
Karthika Purnima | శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వేడుకలు సింగపూర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జ�
PDS Rice | జఫర్గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డంప్ చేసిన 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియం ఆవరణలో సుమన్
హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
Nallagonda | తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపు�
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు �