Lakaram cable bridge | ఖమ్మం నగరం పర్యాటక శోభను సంతరించుకుంటుంది. నగరంలోని లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. ఇప్పటికే లకారం చెరువు – ట్యాంక్బండ్ను అభివృద్ధి చేసిన అధి�
Minister KTR | దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్లో సీటు సంపాదించిన రాజా నాయక్కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజా నాయక్ చదువుకు కావాల్సిన ఆర్�
Nizamabad | జిల్లాలోని వేల్పూరు మండల కేంద్రం శివారులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భీమ్గల్ నుంచి వేల్పూరు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయా
Telangana | తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 2,620
Telangana | రాష్ర్టంలోకి ఆగ్నేయ దిశ గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల
Telangana | దేశంలో ఇన్ల్యాండ్ ఫిషరీస్ విభాగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ విభాగాల కేంద్ర మంత్రి పర్శోత్తమ్ రూపాలా వెల్లడించారు.
కరీమాబాద్ : దేశంలోనే తెలంగాణ పోలీస్కు ప్రత్యేక గుర్తింపు ఉందని 4వ బెటాలియన్ ఇంచార్జి కమాండెంట్ ఆర్ వెంకటయ్య అన్నారు. బోర్డర్ సెక్యూరటీ ఫోర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ పొందిన కాన�
Sabitha Indra reddy | వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు ఉస్మానియ�
Minister KTR | మహబూబాబాద్ జిల్లాకు ఓ ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
CPGET | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ - 2021 వెబ్ ఆప్షన్ల ఎంపికను ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగార�