CPGET | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ - 2021 వెబ్ ఆప్షన్ల ఎంపికను ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగార�
జీవన ప్రమాణాలు మరింత మెరుగు ప్రజల ఆదాయం, వైద్య సౌకర్యాల వృద్ధే కారణం అర్థ గణాంకాల శాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజల ఆయుష్షు పెరుగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మె�
టాప్ వంద ర్యాంకుల జాబితా వెల్లడించిన కాళోజీ హెల్త్ వర్సిటీ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల స్టే ట్ ర్యాంకులను కాళోజీ నారాయణరావు
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పులి కనిపించింది. రేగళ్ల రేంజర్ జశ్వంత్ప్రసాద్, బీట్ ఆఫీసర్ శోభన్ కారులో వెళ్తుండగా జంగాలపల్లి
పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం, పోక్సో కేసుల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగ�
పక్షవాతం వచ్చిందని వదిలేసిపోయిన భర్త అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో జీవచ్ఛవంలా! కరెంట్ బిల్లూ కట్టలేక.. చిమ్మచీకట్లో కష్టాలు ఒక పూట భోజనం అందిస్తున్న అంగన్వాడీ ప్రేమ పెండ్లి చేసుకున్నదని కన్నోళ్లకు �
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కామెంట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్కు నేషనల్ ఎడిటర్ల స్పందన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత�
హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
బీసీ కుల గణన వెంటనే కేంద్రం మొదలుపెట్టాలి | బీసీ జన గణనను కేంద్ర ప్రభుత్వం సత్వరమే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు