పెద్దపల్లి జిల్లాలో మోసగాడి అరెస్ట్ విక్రయించిన 14 కార్లు స్వాధీనం జ్యోతినగర్, నవంబర్ 25: కార్లను లీజుకు తీసుకొని ఇతరులకు విక్రయించిన ఘరానా మోసగాడిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దప�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి ఓసీ-2 విస్తరణకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన నేపథ్యంలో రైతులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్
వరంగల్ నిట్లో సీటు పొంది, టర్మ్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు దుర్గం రంజిత్, నందనకారి సాయితేజకు బెల్లంపల్లి �
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్శక్తిశాఖ గెజిట్ ప్రకారం నీటిపారుదల ప్రాజెక్టుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నదని, దానిపై బోర్డు సమావేశంలో చర్చించాకనే నిర్ణయం తీసుకుంటామని గోదావ
కేంద్రం మెడలు వంచైనా కులగణన సాధిస్తాం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ ఖైరతాబాద్, నవంబర్ 25: కేంద్రం మెడలు వంచైనా బీసీల కులగణన చేయిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజ�
ఎప్పుడు..?ఆదివాసుల అభివృద్ధిలో విద్య పాత్ర కీలకం. తెలంగాణలోని గిరిజనుల విద్యాభివృద్ధికి, చరిత్ర, సంస్కృతి పురోభివృద్ధికి విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరగవలసిన అవసరం ఉన్నది. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ
‘కవ్వమాడినచోట కరువు ఉండదు’ అంటారు. ‘నూటొక్క కుంటలు.. కోటొక్క లింగాలు’ అని గొప్పగా చెప్పుకొనే ఆ గ్రామంలో కుంటలు ఎండినా.. పాల కొలనులు పారుతున్నాయి. రోజూ రెండువేల లీటర్ల పాల ఉత్పత్తితో కరువు నేల కనకమయమవుతున్
Minister Dayakar Rao congratulated Srinivas Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంకానున్న సందర్భంగా
పౌరాణిక నాటకాలంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు సురభి నాటక సమాజం.. సెట్టింగ్లు, ట్రిక్స్, ఆహార్యంతో ప్రేక్షకులను నాటకం ఆసాంతం కదలకుండా కట్టిపడేస్తారు సురభి కళాకారులు. సినిమాల్లో వేసే సెట్టింగ్లతో
మంత్రి తలసాని | తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ను రాబోయే 3 సంవత్సరాలలో రూ.1500 కోట్ల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణనురూపొందించాలని పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ �
Singareni | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ�
మెచ్చుకున్న కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్ తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని వెల్లడి హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పశువుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవ
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లక్కీడ్రా ద్వారా దుకాణాలను పొందిన కొత్త లైసెన్స్దారులకు ఈ నెల 29 నుంచి మద్యం సరఫరా చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నూతన మద్యం పాలసీ(2021-23