హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవ
సూర్యాపేట : ప్రజలందరు మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅన్నారు. మేళ్ల చెరువు మండల కేంద్రంలో త్వరలో జరగబోయే శ్రీ స్వయంభూ శంభు లిం
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి �
హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్య�
నార్కట్పల్లి : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, �
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్
తెలంగాణ ఆధ్యాత్మిక శిఖరమైన యాదాద్రి పునరవతరణకు సర్వం సన్నద్ధమైంది. ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కే చంద్రశేఖర్రావు సోమవారం పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ నుంచి యాదాద్రిని విహంగవీక్షణం చేసిన సీఎం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్�
తీవ్రమైన కామెర్లతో రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళను హైదరాబాద్ హైటెక్సిటీలోని ఫేస్ దవాఖాన వైద్యులు కాపాడారు. ఆరు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిప�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రప్పించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలక�