హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురప
ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, దిగ్గజ కంపెనీలకు నెలవైన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్ కోచ్ల తయారీ, ఎగుమతికి కేంద్రం కానున్నది. రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా సర్వో సంస్థ ఏర్పాటుచేస్తున్న రైల్ కోచ్�
ఒక దార్శనికుడి పరిపాలనలో తెలంగాణలోని ప్రతి ఊరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఊరి స్వరూపాన్ని మార్చేసింది. చెత్తను ఏరేసింది. మురుగుకాల్వల్లో మురుగును తోడేసింది. ఊరంతా పచ్చదనాన్ని పరిచేసిం
అంక గణిత పోటీల్లో తెలంగాణ ప్రతిభ చాటింది. దేశంలోనే అతిపెద్దదైన ఎస్ఐపీ సంస్థ ఆదివారం ఆన్లైన్లో అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్(ఏజీసీ)ను నిర్వహించింది. ఈ పోటీల్లో పశ్చిమబెంగాల్ 8 పతకాలు సాధించగా, తెలం
జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలోని వెంకటేశుని గుట్టపై ఆళ్వారుల విగ్రహాలను గుర్తించారు. కొన్నేండ్ల నుంచి వేంకటేశ్వరుడిగా భావించి సమీపంలోని గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు
అన్ని విభాగాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఆదివా
డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలో అత్యధికంగా నగదురహిత చెల్లింపులు జరుగుతున్న టాప్-10 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలువగా.. మెట్రో నగరాల జాబితాల్లో హైదరాబాద్ అగ్రస్థాన�
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పర
సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడు లక్ష్మీనారాయణ సహస్ర కుండాత్మక మహాయజ్ఞంలో
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�