నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిప
హైదరాబాద్ : అమీర్పేటలోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల
సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి
ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోక�
ములుగు : ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం నూగూరు సీఐ శివప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం కొండపురం గ్రామ శివారులో బ్రిడ్�
TS Weather | రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, నదుల్లోకి వరద పెరిగింది. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గు�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వ�
రెండున్నరేండ్లుగా ఉచితంగా బియ్యం ప్రతినెలా 37 లక్షల కుటుంబాలకు భరోసా 4వేల కోట్లతో 18 లక్షల టన్నులు పంపిణీ కరోనా కష్ట సమయంలో పేదలకు అండ వలస కార్మికులకూ బియ్యం ఇచ్చిన రాష్ట్రం ప్రైవేటు టీచర్లకు 3 నెలలు ఉచితంగ
రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ క్లినిక్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ఓపీ సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం త�