రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు దూసుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ పరిశ్రమలు ఏడున్నరేండ్ల్లలో 6,700 పైచిలుకు ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శనం.
Bus Ticket Cock | ఆర్టీసీ బస్సు ఎక్కారంటే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే. నాలుగేళ్లు దాటిన పిల్లలందరికి సైతం టికెట్ కొట్టాల్సిందే. పలుచోట్ల బస్సు ఎక్కిన తర్వాత టికెట్ విషయంలో చాలాసార్లు వాదనలు జరుగుతూనే ఉం
Minister Koppula Eshwar | విభజన హామీలను మోదీ నెరవేర్చకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
Minister Satvati Rathod | తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ గిరిజన, ఆదివాసీ ఆదిమ తెగల విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన వి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ�
హైదరాబాద్ : రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతి�
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నది. వీటిని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్ర
TS PG Special Counseling | యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ప్రత్యేక పీజీ
హైదరాబాద్ : ఇక త్వరలోనే కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జీ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. దీనిపై న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శా�
Harish Rao | ఉత్తర భారతానికో నీతి, దక్షిణ భారతానికో నీతిగా కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్
పట్టణంల�