Telangana | పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు
Singareni | సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం �
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చ�
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు ఆందోళనకు దిగారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరి�
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది. 2014 ఫిబ్రవ�
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజ�
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మంగళవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి మాట్లాడానని, ప్రత్యేక విశాఖ రైల్�
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు యావత్ భారత్ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. విభజన బిల్లుపై పార్లమెంటులో ప్రధా
కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూపీలోని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సాగుకు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ వంటి తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయి.