minister Jagadish reddy | జానపదాలకు పుట్టినల్లు తెలంగాణ అని.. సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలాంటి నేల నుంచి తాజాగా ఈల పాట పురుడు పోసుకోవడం దేశ, విద
దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అభివృద్దిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మీద అక్కసుతోనే ప్రధాని మోడీ మరోసారి విషం చిమ్మారని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగ�
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�
దేశ ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై పురపాలక శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంటి అనుమతికి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో
ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేడారం జా�
రంగారెడ్డి : విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర
కరీంనగర్ : ప్రధాని మోదీ సంప్రదింపులు అనే మాట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ వ్య
తెలంగాణపై బీజేపీ అసలురంగు బయటపడిందని, పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాన మంత్రిగా కాకుండా బీజేపీ నాయకుడిగా నరేంద్రమోదీ మాట్లాడారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విమర్శించారు.