రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ�
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ �
ప్రణాళికతో చదివితే తప్పక విజయం వరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం అంకితభావంతో సాధన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు కామార
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డను లాలిస్తూ ఎంతో మురిసిపోయారు. చందమామ కథలు చెబుతూ.. ఆమె భవిష్యత్ను కలగంటూ.. ఆ పసిపాపను మురిపించారు. ఆ పసికందు నవ్వులకు తల్లిదండ్రులు కూడా సంత�
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ పరీవాహక పాంత్రాల్లో భారీగా వర్షాలు కురవడం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద వరద ప్రవాహం పెరుగుతుంది. బుధవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 44,047 క్యూసెక్కులు, సు�
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీల్లో డిగ్రీ విద్యను అభ్యసించేందుకు ఓ నలుగురు విద్యార్థులు అన్ని రకాల ఉత్తీర్ణత
మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని కొత్తగూడ మండలం వెలుబెళ్లి శివారులో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ సుడిగాలులను టోర్నడో అని కూడా పిలుస్తారు. ఈ ట
హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సం�
Rains | ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణను అమ్మేస్తడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో డబ్బులు సంపాదించి పీసీసీ పదవిని చేపట్టిన ర
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఏకంగా 1,054 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంటే కావడం ఊరటనిచ్చే అంశం.
ఆర్టీసీలో వెయ్యికిపైగా ఖాళీల గుర్తింపు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ వేగవంతం హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను 3 నెలల్లో భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుత
కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా రాజేందర్కు పాడి కౌశిక్రెడ్డి సవాల్ యాక్టర్, జోకర్, బ్రోకర్ అంటూ ఎద్దేవా హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద�